ఈ నెల 24వ తేదీ లోగా దశలవారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు - రాష్ట్రంలో 67 లక్షల 47 వేల 190 మంది విద్యార్థులకు 'తల్లికి వందనం' పథకం ద్వారా లబ్ధి