దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు - భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానం - ఆగస్టు 1న ప్రారంభోత్సవానికి వస్తానని చంద్రబాబు బృందానికి చెప్పిన ప్రధాని