తల్లికి వందనం కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు అందరిని గౌరవించే కార్యక్రమన్న మంత్రి లోకేశ్ - విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయడమే మా బాధ్యత అని భరోసా