నిరుద్యోగులే వారి టార్గెట్ - బాధితులంతా మధ్యతరగతివారే - తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2 వేల మంది వరకు బాధితులు - ఒక్కొక్కరి నుంచి రూ.14 లక్షల వరకు వసూలు