నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ - పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ నేతృత్వంలో ర్యాలీ - కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, విద్యార్థులు