పోలవరం జిల్లా ఇర్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్య - ఇటీవల రంపచోడవరంలో జరిగిన పీటీఎంలో సీఎం చంద్రబాబు సమక్షంలో మాట్లాడిన శివాని - శివాని మృతిపై స్పందించిన చంద్రబాబు