Surprise Me!

శిరిడీ సాయికి ఏపీ భక్తుడి భారీ కానుక - రూ.1.3 కోట్ల విలువైన బంగారు కిరీటం సమర్పణ

2026-07-28 2 Dailymotion

గురు పౌర్ణమి సందర్భంగా శిరిడీ సాయిబాబాకు రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని సమర్పించిన ముగ్గురు భక్తులు - రూ.1.3 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించిన ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు