గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఏపీ వైపు చూస్తున్నారు: మంత్రి లోకేశ్
2026-07-30 1 Dailymotion
కర్నూలు జిల్లా లోకేశ్ పర్యటన - పత్తికొండ మండలం హోసూరులో టాటా పవర్, సుజలాన్ కంపెనీల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన - రాష్ట్ర విశ్వసనీయతను పునరుద్ధరించడం వల్లే కంపెనీలు ఏపీకి క్యూకట్టాయన్న లోకేశ్