కిలో బీపీటీ స్టీమ్ రైస్ రూ.52, రా రైస్ రూ.50 - రాష్ట్రంలో తక్కువ ధరకే బియ్యం పంపిణీ ప్రారంభం
2026-08-02 1 Dailymotion
తక్కువ ధరకే బియ్యం పంపిణీని ప్రారంభించిన నాదెండ్ల - రైతు బజార్లు, రైస్మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో తక్కువ ధరకే బియ్యం పంపిణీ - 150 రైతు బజార్లు, 500 రైస్మిల్ ఔట్లెట్లలో విక్రయాలు ప్రారంభం