చిట్టీల పేరుతో రూ.5 కోట్ల మోసం! - రాత్రికి రాత్రే పరారీ, బాధితుల ఆందోళన
2026-08-02 4 Dailymotion
అశోక్ పేరుతో చిట్టీలు నిర్వహించి పలువురి నుంచి భారీగా డబ్బుల వసూళ్లు - సుమారు రూ.5 కోట్లతో దంపతులు పరారైనట్లు బాధితుల ఆరోపణలు - నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరిన బాధితులు