ఈనెల 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ అమరావతి
2026-08-08 0 Dailymotion
ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోంది - ఈనెల 15 నాటికి సీఎం సమక్షంలో చర్చలు జరపాలి - పరిష్కారం లేకపోతే ఉద్యోగుల కార్యాచరణ తధ్యమని ప్రకటించిన ఏపీ జేఎసీ అమరావతి