Surprise Me!

దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి: బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌

2026-08-15 1 Dailymotion

విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన పీవీఎన్ మాధవ్ - ఆత్మనిర్భర్‌ భారత్ స్ఫూర్తితో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచన - దేశ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపు