రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు - టీటీడీ పరిపాలనా భవనంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు - ఇంద్రకీలాద్రిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈవో శీనానాయక్