సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం - క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తాం - ఎవరికి టికెట్ ఇవ్వాలో కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందన్న టీపీసీసీ చీఫ్