మొంథా తుపాను ధాటికి ఇంకా తేరుకోని ఓరుగల్లు - ఇప్పటికీ పలు కాలనీలు జల దిగ్భందంలోనే - మొత్తంగా 8 మంది మృత్యువాత పడ్డట్లు నిర్ధరణ - వేల ఎకరాల్లో పంటలకు నష్టం