మార్కాపురం జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం - 13 మంది సజీవదహనం - ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారని సమాచారం - ప్రైవేటు బస్సు హరేకృష్ణ ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించిన అధికారులు