మార్కాపురంలో ఘోర ప్రమాదం - 13కు చేరిన మృతుల సంఖ్య - సీఎం టెలీకాన్ఫరెన్స్
2026-03-26 11 Dailymotion
మార్కాపురం జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం - 13 మంది సజీవదహనం - ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారని సమాచారం - ప్రైవేటు బస్సు హరేకృష్ణ ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించిన అధికారులు