రెండేళ్లలో రూ.100 కోట్ల మోసం - ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన దేవరపల్లి పట్టాభి
2026-08-05 13 Dailymotion
ఆస్ట్రేలియా దేశ పౌరుల్ని మోసగించిన కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్ - 8 నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడిన దేవరపల్లి పట్టాభి - 2025 నవంబర్లో కేసు నమోదు ఇన్నాళ్లు పరారీలోనే నిందితుడు